Saturday, April 2, 2011

ఒకే డ్రింక్ ని షేర్ చేసుకున్న సమంత - వంశీ

వంశీ సమంత
బృందావనం సినిమా చేసినప్పటి నుండి డైరెక్టర్ వంశీ సమంత క్లోజ్ అయ్యారట. అయితే ఇటీవల వీరిద్దరు కలిసి బిగ్ స్క్రీన్ పై ఇండియా మ్యాచ్ ని చూశారట . అయితే మ్యాచ్ చూస్తున్నప్పుడు వీరిద్దరు ఒకే కూల్ డ్రింక్ ని షేర్ చేసుకుంటూ మాటల్లో మునిగిపోయారట. పక్కనే ఉన్న వారంతా వీళ్ళిద్దరిని అదే పనిగా చూశారట. ఏంటో వీరిద్దరి సంబంధం   

No comments:

Post a Comment